Header Banner

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

  Sun Jun 15, 2025 08:30        Politics

ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద భారీ శుభవార్త అందింది. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం, జూన్ 21న తొలి విడతగా రైతుల ఖాతాల్లో రూ.7,000 నేరుగా జమ కాబోతున్నాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హత గల రైతులకు ఏడాదికి రూ.20,000 ఆర్థిక సాయం అందించనున్నారు. ఇందులో రూ.6,000 కేంద్రం నుంచి పీఎం కిసాన్ పథకం ద్వారా, మిగిలిన రూ.14,000 రాష్ట్ర ప్రభుత్వం ANNADATA SUKHIBHAVA ద్వారా ఇవ్వనుంది. మొత్తం మూడు విడతలుగా ఈ సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

ఈ పథకానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో 1,62,085 మంది రైతులు అర్హులుగా తేలగా, ఇప్పటివరకు కేవలం 10,547 మంది మాత్రమే ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తిచేశారు. మిగిలిన రైతులు కూడా వెంటనే తమ ఆధార్‌ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లతో రైతు భరోసా కేంద్రాల్లో ఈ-కేవైసీ పూర్తిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈ ప్రక్రియను జూన్ 20లోగా పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ పథకం అమలు ద్వారా రైతులకు పెట్టుబడి భారం తగ్గి, వారి జీవన ప్రమాణం మెరుగవుతుందని అధికారులు వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

 బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నూతన నియామకాలు! ప్రభుత్వం జీవో జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

అమెరికాలో వలసదారులకు షాక్! ట్రంప్ సంచలన నిర్ణయం... నోటీసులు జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!

 

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

 

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

 

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AnnadataSukhibhava #PMKisan #APFarmersSupport #RaithuBandhu #FarmersWelfare #APGovernmentSchemes #DirectBenefitTransfer #RaithuSadhikaraPathakam #EKYCUpdate #AndhraFarmers